“మహానవమి దిబ్బ” అనబడే విజయనగర రాజుల ఉత్సవ వీక్షణ వేదిక | హంపీ
|| “మహానవమి దిబ్బ” – విజయనగర రాజుల “ఉత్సవ వీక్షణ వేదిక” || హంపీ || >> “గణతంత్ర దినోత్సవం” రోజున డిల్లీలో జరిగే “పెరేడ్”చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుందన్న విషయం మనకు తెలిసిందే. ఈ పెరేడ్ జరిగే దారీ “రాజ్ పథ్” అని పిలుస్తారు. ఈ పెరేడ్ ను ఎత్తైన ప్రదేశం మీద నిర్మించిన వేదికమీది నుండి లబ్ద ప్రతిష్టులందరూ వీక్షించడం మనం చూస్తాం. >> అచ్చం ఇలాంటి ఏర్పాటే దక్షిణాపథాన అత్యంత శక్తిమంతులైన “విజయనగర… Read More “మహానవమి దిబ్బ” అనబడే విజయనగర రాజుల ఉత్సవ వీక్షణ వేదిక | హంపీ